మావోయిస్టులతో ప్రభుత్వాలు చర్చలు జరపాలి

64చూసినవారు
నరసరావుపేటలోని ఎన్జీవో హోమ్ నందు ప్రజా సంఘాల నాయకులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పదం రాష్ట్ర నాయకులు వై. వెంకటేశ్వరావు, నల్లపాటి రామారావు, ఏపీ గిరిజన సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోట నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తెలంగాణ, ఛతీసుఘడ్ రాష్ట్రంలో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లు నిలిపివేయాలన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్