బుడమేరు గండ్లు పరిశీలించిన నరసరావుపేట ఎమ్మెల్యే

72చూసినవారు
ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో, ఏం చేయగలరో బుడమేరు గండ్ల పూడ్చివేత పనులే నిలువెత్తు నిదర్శనమని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు సోమవారం బుడమేరు కాలువ గండ్లు పూడ్చివేత పనుల్ని మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ, ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజుతో కలిసి పరిశీలించారు. పనుల్ని పరిశీలిస్తూ అక్కడే కాలువ గట్లపై భోజనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్