ఎన్టీఆర్ విగ్రహం పెద్ద పెట్టకుండా అడ్డుకున్న వైసిపి నేతలు

66చూసినవారు
నరసరావుపేట మండలం బుచ్చిపాపన్నపాలెంలో ఎన్టీఆర్ విగ్రహం వివాదం చెలరేగింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడానికి బీసీ నేతలు సిద్ధమైన నేపథ్యంలో వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అండతోనే విగ్రహం పెట్టకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. వైసీపీ వర్గీయులు బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్