వరద బాధితులకు రూ. 10 లక్షలు

74చూసినవారు
అమరావతి నియోజకవర్గంలో వరద కారణంగా నష్టపోయిన రైతులకు గ్రామాల అభివృద్ధికి తన వంతు సాయంగా రూ. 10 లక్షలు అందజేస్తున్నానని సోమవారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో 40 గ్రామాలకు రూ. 40 లక్షల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరద బాధిత గ్రామాలకు ఉపయోగపడేలా తనవంతుగా రూ. 10 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్