ఒక్కో పంచాయతీకి ఒక్కో లక్ష: గాదే

66చూసినవారు
పెదకూరపాడు నియోజకవర్గ వ్యాప్తంగా వరద ముంపు గ్రామాలకు ప్రతి గ్రామానికి ఒక్కో రూ. లక్ష పంపిణీ చేస్తునట్లు సోమవారం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి వరద బాధితుల సహాయార్థం తన సొంత నిధులతో 400 గ్రామాలకు రూ. లక్ష చొప్పున అందిస్తున్నారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధికి నిధులు వినియోగించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్