ఎకరానికి రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలి

65చూసినవారు
ఎకరానికి రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలి
పూర్తిగా దెబ్బతిన్న ప్రత్తి పంటకు ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి దర్శి శేషారావు అన్నారు. మంగళవారం ప్రత్తి, అపరాల పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ పెదకూరపాడు నియోజకవర్గ తహసిల్దార్ డేనియల్ కు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. పాక్షికంగా దెబ్బతిన్న ప్రత్తి కి 25 వేల రూపాయలు, పూర్తిగా దెబ్బ తిన్న అపరాలకు ఎకరానికి 25000 ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్