తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం

1017చూసినవారు
బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి నిప్పు పెట్టినట్లు టిడిపి నాయకులు తెలిపారు. ఒకసారిగా మంటలు చెలరేగడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. హటాహుటిన నీళ్లు చల్లి ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పార్టీ కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు దర్యాప్తు చేయవలసి ఉన్నది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్