పథకాలు అందిస్తాం

82చూసినవారు
పథకాలు కొనసాగాలన్న వాలంటీర్లు మీ ఇంటికి రావాలన్నా ఫ్యాను గుర్తుపై ఓటేసి గెలిపించాలని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. శుక్రవారం క్రోసూరులో రోడ్ షో నిర్వహించారు. ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఈ ప్రచారంలో పెదకూరపాడు నియోజకవర్గ అసెంబ్లీ వైయస్సార్సీపి అభ్యర్థి నంబూరు శంకరరావు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్