ప్రజలు బుద్ధి చెప్పినా.. మారని అంబటి తీరు: టీడీపీ నేతలు

85చూసినవారు
సత్తెనప ల్లిలో జరిగిన వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో అంబటి వ్యాఖ్యలను కొమ్మిశెట్టి ఖండించారు. సోమవారం టీడీపీ నేతలు మాట్లాడుతూ తప్పుడు కేసులు బనాయించడం, రౌడీ, యిజం, ఆస్తుల పోగేసుకోవడం, అధికారంపై యావ తప్ప ఏమీలేని రాంబాబుకు తెదేపా పాలనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. వరద బాధితులకు పూర్తి సహాయక చర్యలను వరద నీటిలో పర్యటించి సీఎం చంద్రబాబు చేపడుతుంటే ఓర్వలేనితనంతో విమర్శించడం తగదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్