లడ్డులో కల్తీ నెయ్యి వేసి ప్రమాణం చేస్తామన్నడం విడ్డూరమే

76చూసినవారు
లడ్డులో కల్తీ నెయ్యి వేసి ప్రమాణం చేస్తామన్నడం విడ్డూరమే
తిరుమల తిరుపతి దేవస్థానం పై వైసీపీ నేతలు మొదటి నుండి కుట్రలు చేసిందని హిందూ ఉత్సవ సమితి ఛైర్మన్, బొబ్బిలి మాజీ ఎఎంసి చైర్మన్ పువ్వల శ్రీనివాసరావు అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహా మహిమాన్వితుడు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాసస్త్యాన్ని దెబ్బతీయడానికి అధికారంలో ఉన్న ఐదేళ్లు వైసిపి పెద్దలు పనిచేస్తూనే ఉన్నారని భక్తులు ఎప్పుడో గ్రహించారని అన్నారు.

సంబంధిత పోస్ట్