కూటమి ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం

73చూసినవారు
కూటమి ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం
కూటమి ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం సాధ్యపడుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దత్తిరాజేరు మండలంలోని దత్తి గ్రామంలో మంత్రి శ్రీనివాస్ శనివారం ఇంటింటి ప్రచారం చేశారు. రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమాన్ని విస్మరించలేదన్నారు. టిడిపి నాయకులు చప్ప చంద్రశేఖర్, బిజెపి నాయకురాలు రెడ్డి పావని, జనసేన నాయకులు మర్రాపు సురేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్