విద్యార్థుల రైతు సదస్సు

80చూసినవారు
విద్యార్థుల రైతు సదస్సు
రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో
ఆధునిక వ్యవసాయం పై దృష్టి సారించాలని కృషి విజ్ఞాన కేంద్ర హర్టికల్చర్ శాస్త్రవేత్త డాక్టర్. ఎస్. శ్రీనివాసరాజు అన్నారు. గురువారం జియ్యమ్మవలస మండలం గవరంపేట గ్రామంలో ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్ధుల రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్