ఎన్నికలు విజయవంతం చేసిన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు

67చూసినవారు
ఎన్నికలు విజయవంతం చేసిన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు
సాధారణ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని పార్వతీపురం జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ అన్నారు. సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో పనిచేసిన అధికారులకు, సిబ్బందికి కలెక్టరు అభినందనలు తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గొన్న సిబ్బందిని అభినందిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుక్రవారం కలెక్టరు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్