ముంజేరులో యువకుడు అదృశ్యం

61చూసినవారు
ముంజేరులో యువకుడు అదృశ్యం
ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను శనివారం ఆశ్రయించారు. భోగాపురం మండలం ముంజేరుకు చెందిన ఏలూరు. కనకరాజు గురువారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కొన్ని నెలల క్రితం తల్లిదండ్రులు కుమారుడి అనారోగ్యానికి రూ. 15లక్షలకు పైగా అప్పు చేసి, చికిత్స చేయించారు. అప్పులు తీర్చాలని పెరుగుతున్న ఒత్తిడిని చూసి, మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్