ఎమ్మెల్యే మాధవిని కలిసిన మాజీ మంత్రి బొత్స సోదరుడు

64చూసినవారు
ఎమ్మెల్యే మాధవిని కలిసిన మాజీ మంత్రి బొత్స సోదరుడు
నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవిని భోగాపురం మండలంలోని ముంజేరులో వైసీపీ నేత బొత్స సోదరుడు లక్ష్మణరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను లక్ష్మణరావు దంపతులు ఘనంగా సత్కరించారు. గతంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో పరోక్షంగా జనసేన గెలుపునకు పనిచేసిన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారని నాయకుల సమాచారం.

సంబంధిత పోస్ట్