నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లోకం మాధవి

83చూసినవారు
నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లోకం మాధవి
పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో శ్రీ అనిమిష భగవాన్ ద్వాదశ దేవాలయంలో బుధవారం అష్ట మండపం ద్వారా భక్తులు చేపట్టిన నగర సంకీర్తన కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పాల్గొన్నారు. అనంతరం స్వామివారి పల్లకిని మోసి, ధర్మో రక్షతి రక్షితః శ్లోకం సారాంశాన్ని ప్రజలకు వివరించారు. ధర్మ పరిరక్షణ కోసం ప్రతి హిందువు ఆధ్యాత్మిక కార్యక్రమాలను తప్పక నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్