చనిపోయిన ఉపాద్యాయుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయం: మంత్రి

53చూసినవారు
పాచిపెంట మండలంలో రాయిమాను వాగుదాటుతూ చనిపోయిన ఉపాద్యాయుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ సంఘటనలో పాచిపెంట మండలంలోని కొటికిపెంటలో ఏకలవ్య పాఠశాలలో వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న హర్యానా రాష్ట్రానికి చెందిన మహేష్, ఉపాద్యాయురాలు ఆర్తి మరణించారని తెలిపారు. వాగు దాటవద్దని స్థానికులు హెచ్చరించినప్పటికి బాషా సమస్యవలన అర్థం చేసుకోకపోవడంతో దుర్ఝటన జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్