సేంద్రియ వ్యవసాయం సాగు చేయాలి

55చూసినవారు
సేంద్రియ వ్యవసాయం సాగు చేయాలి
గిరిజన గ్రామాల్లో పోడు వ్యవసాయం దిగుబడులు పెరిగి ఎక్కువ సంవత్సరాలు పోడు బాగుండాలంటే ఘన, ద్రవ జీవామృతలను వేసుకోవాలని వీలైనంతవరకు పశువుల పెంటను కూడా సేకరించి వేసుకోవాలని సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండల వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు కోరారు. గురువారం నాడు పాచిపెంట మండలం ఏజెన్సీ లో శతాభి చిట్టెలబ గ్రామాలలో పొలం పిలుస్తోంది నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్