టీకాలు సకాలంలో వేయాలి

67చూసినవారు
టీకాలు సకాలంలో వేయాలి
పార్వతీపురం మండలంలోని నర్శిపురం, వెంకంపేట హెల్త్ వెల్నెస్ కేంద్రాలను డిప్యూటీ డిఎమ్ హెచ్డ్ డాక్టర్ టి. జగన్మోహనరావు, డిపిఎంఓ డాక్టర్ రఘుకుమార్ లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతీ రోజూ నిర్వహిస్తున్న ఆరోగ్య తనిఖీలు, చికిత్స, నిర్ధారణ పరీక్షల వివరాలను ఓపి రికార్డులో పరిశీలించారు. గ్రామాల్లో జ్వరాలు ఏ మేరకు ఉన్నాయి, వారిని ఏవిధంగా పర్యవేక్షణ చేస్తున్నారు అని వైద్య సిబ్బందిని ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్