ప్రైవేట్ ఆసుపత్రులు నిర్దేశిత ప్రమాణాలు పాటించాలి

52చూసినవారు
ప్రైవేట్ ఆసుపత్రులు నిర్దేశిత ప్రమాణాలు పాటించాలి
ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించిన ప్రమాణాలను విధిగా పాటించాలని మన్యం జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. టి. జగన్మోహనరావు తెలిపారు. మంగళవారం సాలూరు పట్టణ పరిధిలోని గిరి శిఖర గర్భిణీల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ గర్భిణీలతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలు, పోషకాహారం వివరాలపై అడిగి తెలుసుకున్నారు. గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం సంబంధించిన పోస్టర్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్