రైతులకు నష్టం చేకూర్చే 22 జీవోను తక్షణమే రద్దు చేయాలి

59చూసినవారు
రైతులకు నష్టం చేకూర్చే 22 జీవోను తక్షణమే రద్దు చేయాలి
రైతులకు నష్టం చేకూర్చే 22 జీవోను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఎస్ కోట మండలంలో రైతులు సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం తాసిల్దార్ అరుణ కుమారికి వినతి పత్రం అందజేశారు. రైతులు పండించే అన్ని పంటలకు బీమా కల్పించాలని, కౌలు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ వర్తింప చేయాలని, భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ కి నిధులు సమకూర్చి ఆధునికీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్