మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

81చూసినవారు
మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కొత్తవలస ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. అన్ని శాఖల మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఖరీఫ్ చేసిన సంబంధించి రైతులకు వ్యవసాయ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అకాల వర్షాలతో ప్రజల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్