ఆంజనేయ స్వామినీ దర్శించుకున్న బూచేపల్లి

61చూసినవారు
ఆంజనేయ స్వామినీ దర్శించుకున్న బూచేపల్లి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం రాజంపల్లి గ్రామం లో వెంజేస్తున్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం దర్శి వేసిపి సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయచ్చుకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్