ఎమ్మెల్యేకు రూ. 5 లక్షలు చెక్కు అందజేత

57చూసినవారు
విజయవాడ వరద బాధితుల సహాయార్థం స్నేహ సేవిక సమితి ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు రూ. 5 చెక్కును గురువారం అందజేశారు. ఒంగోలు నగరంలోని మౌర్య హోటల్ లో స్నేహ సేవికాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కమిటీ వారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరద బాధితుల సహాయార్థం భారీ మొత్తంలో విరాళం అందజేసిన కమిటీ వారిని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్