మొక్కలు నాటిన భారతీయ జనతా పార్టీ నాయకులు

67చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు లో మంగళవారం భారతీయ జనతా పార్టీ నాయకులు మొక్కలు నాటారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు అమ్మ కోసం ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఓ మొక్కను నాటారు. పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్