ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: మంత్రి స్వామి

62చూసినవారు
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: మంత్రి స్వామి
పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో మంగళవారం వనం - మనం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ముందు ఒక మొక్కను నాటుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్