ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు

56చూసినవారు
కనిగిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధ్యాహ్న భోజన పథకాన్ని రిబ్బన్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులతో మాట్లాడి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినట్లుగా తెలిపారు.

సంబంధిత పోస్ట్