నాయుడుపాలెంలో మాజీమంత్రి దామచర్ల జయంతి

66చూసినవారు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నాయుడుపాలెం గ్రామం నందు మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 95 వ జయంతి సందర్భంగా విగ్రహాలకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య సోమవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్