పునరావాస కేంద్రాలను పరిశీలించిన తహసిల్దార్ రవి

57చూసినవారు
పునరావాస కేంద్రాలను పరిశీలించిన తహసిల్దార్ రవి
సింగరాయకొండ మండలం ఉల్లపాలెం, పోతయ్య గారి పాలెం, పాకల గ్రామాలలో తుఫాన్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాలను మండల తహసిల్దార్ రవి శుక్రవారం పరిశీలించారు. తహసిల్దార్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పునరావస కేంద్రాల స్థితిగతులను తెలుసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. పునరావాస కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్