రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తాం : సురేష్

70చూసినవారు
ప్రకాశం జిల్లా కొండేపిలో రిటర్నింగ్ కార్యాలయం నందు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్ సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత టిడిపి హయాంలో చంద్రబాబు మరియు టిడిపి నేతలు రాష్ట్రాన్ని దోచుకోతిన్నారు తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలను ఎవరు నమ్మద్దు అన్నారు.

సంబంధిత పోస్ట్