భోజన ప్యాకెట్ల తయారీని సందర్శించిన కలెక్టర్

74చూసినవారు
ఎన్టీఆర్ జిల్లాలోని వరద బాధితులకు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆధ్వర్యంలో సోమవారం భోజనం ప్యాకెట్లను తయారు చేయించారు. ఈ సందర్భంగా భోజనం ప్యాకెట్ల తయారీని కలెక్టర్ సోమవారం సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా నుంచి వరద బాధితులకు 75 వేల భోజనం ప్యాకెట్లను ప్రత్యేక వాహనంలో పంపిస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్