గొడవలకు పోకుండా ప్రశాంతంగా జీవించాలి

85చూసినవారు
గొడవలకు పోకుండా ప్రశాంతంగా జీవించాలి
ఎలాంటి గొడవలకు పోకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించాలని ఎస్ఐ బ్రహ్మనాయుడు సూచించారు. శుక్రవారం నాగులప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరులో గ్రామ దర్శినిలో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలన్నారు. ఎన్నికలలో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరుస కేసులు నమోదయితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్