లారీ ట్రాక్టర్ ఢీ 10 మందికి గాయాలు

60చూసినవారు
లారీ ట్రాక్టర్ ఢీ 10 మందికి గాయాలు
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు సమీపంలో శుక్రవారం లారీ ట్రాక్టర్ ఢీకొన సంఘటన చోటుచేసుకుంది. వినాయకుడి విగ్రహాన్ని ట్రాక్టర్ లో తీసుకు వెళుతుండగా లారీ ఢీకొనింది. ఈ ఘటనలో పదిమంది వరకు గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారందరినీ మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్