ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలో నూతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటులను పూర్తి చేసినట్లు వైసిపి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శి వైసీపీ సమన్వయకర్త శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.