దర్శి: రక్తదాన కార్యక్రమం నిర్వహణ

83చూసినవారు
దర్శి: రక్తదాన కార్యక్రమం నిర్వహణ
దర్శి పట్టణంలోని పిజిఎన్ కళ్యాణ మండపంలో దర్శి సబ్ డివిజన్ పరిధిలో రక్తదాన శిబిరాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో 169 మంది రక్తదానం స్వచ్ఛందంగా చేసినట్లుగా పోలీసు అధికారులు వెల్లడించారు. భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి ప్రజలు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్