గిద్దలూరు: 400 మొక్కలతో అమ్మవారికి అలంకరణ

70చూసినవారు
గిద్దలూరు: 400 మొక్కలతో అమ్మవారికి అలంకరణ
ప్రకాశం జిల్లా, గిద్దలూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం 7వ రోజు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి తోట వనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 400 మొక్కలతో అమ్మవారిని అలంకరించిన్నట్లు కార్యనిర్వహక కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

సంబంధిత పోస్ట్