కొమరోలు: సప్పాలమ్మ దేవి ఆలయంలో చోరీ

53చూసినవారు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఓబులాపురం గ్రామంలోని సప్పాలమ్మ దేవాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు యాంప్లిప్లేయర్, హుండీని పగలగొట్టి అందులోని రూ. 5, 000 నగదును దోచుకు వెళ్లారు. శనివారం ఉదయం దొంగలు పడ్డారని విషయాన్ని అర్చకులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చోరీ ఘటనపై తర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్