రాచర్ల: కారు ఢీకొని రెండు గేదె దూడలు మృతి

55చూసినవారు
రాచర్ల: కారు ఢీకొని రెండు గేదె దూడలు మృతి
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రంగారెడ్డి పల్లి క్రాస్ రోడ్డు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై సోమవారం ఓ కారు రెండు గేదె దూడలను ఢీకొట్టింది. ఈ ఘటనలో గేదె దూడలు మృతి చెందాయి. కారు డ్రైవరు అప్రమత్తంగా వ్యవహరించడంతో కారులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చీకట్లో గేద దూడలు కనిపించకపోవడం వల్లే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని కారు డ్రైవర్ తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్