బైరవకోన: పోటెత్తిన వరద నీరు

56చూసినవారు
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భైరవకోనలో వరద నీరు పోటెత్తింది. చంద్రశేఖరపుర పురం మండలంలోని భైరవకోన శైవ క్షేత్రంలో వరద నీరు పోటెత్తడంతో భక్తులకు ప్రవేశాలను రద్దు చేశారు. బుధవారం వర్షం మరింత ఉద్ధృతిగా ఉండటంతో భారీ స్థాయిలో భైరవకోన ఆలయంలోకి నీరు చేరుతుంది.

సంబంధిత పోస్ట్