రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

77చూసినవారు
కనిగిరి మండలంలోని కలగట్ల గ్రామం వద్ద నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి పరిశీలించారు. సందర్భంగా రైల్వే అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్మాణ పనుల గురించి అధికారులను తెలుసుకున్నారు. రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్