సింగరాయకొండ: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి

80చూసినవారు
సింగరాయకొండ: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి
సింగరాయకొండ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించే కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి చేపట్టారు. సమస్యలపై ప్రజలు ఇస్తున్న అర్జీలను పరిశీలించి సాధ్యమైనంత త్వరలో ఆ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి స్వామి అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో లక్ష్మి ప్రసన్న వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్