కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రి స్వామి

66చూసినవారు
కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రి స్వామి
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించి, మూడు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆయన మాట్లాడుతూ తనకు ఇచ్చిన అవకాశంతో ప్రజలకు సేవ చేస్తానన్నారు. 2019కి ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలల్లో అదనంగా సీట్లు ఇచ్చారని, జగన్ వచ్చాక గురుకులాల్లో సీట్లు రద్దు చేశారన్నారు. విద్యార్థులకు సౌకర్యాలు అందించేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్