మార్కాపురం: జీతాల కోసం నిరసన

50చూసినవారు
మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం ప్రభుత్వ పాఠశాలలో పని చేసే వాచ్ మెన్లు, శానిటేషన్ కార్మికులతో కలిసి సిఐటియు నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 6 నెలలగా జీతాలు చెల్లించకపోతే వారి కుటుంబాలు ఎలా జీవించాలని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే వాచ్ మెన్లు, శానిటేషన్ వర్కర్ల జీతాలను చెల్లించాలని మార్కాపురం సబ్ కలెక్టర్ కు సిఐటియు నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్