వెలుగొండ ప్రాజెక్టుపై సమీక్షించిన కలెక్టర్

60చూసినవారు
ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాలు, పునరావాస పనులపై ప్రాజెక్టు అధికారులతో జిల్లా కలెక్టర్ అన్సారియ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రాజెక్టు స్థితిగతులు, నిర్వాసితులకు అందిన ప్యాకేజీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్