సంతనూతలపాడు: ఎన్నికల ఫలితాలపై అనుమానాలను నివృత్తి చేయాలి

53చూసినవారు
సంతనూతలపాడు: ఎన్నికల ఫలితాలపై అనుమానాలను నివృత్తి  చేయాలి
గత ఎన్నికల తర్వాత ఈవీఎంల పనితీరుపై దేశంలోని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజల్లో నెలకొన్న సందేహాలను ఈసీ నివృత్తి చేయాలని సంతనూతలపాడు వైసీపీ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి మేరుగా నాగార్జున అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై ప్రజలకు అనుమానం కల్గిందని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు.

సంబంధిత పోస్ట్