ఏపీకి రూ.1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చాం: జగన్

410325చూసినవారు
ఏపీకి రూ.1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చాం: జగన్
వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా రూ.1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చామని సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈరోజు ఎయిర్ పోర్టుల విస్తరణ కొత్తగా, వేగంగా మన కళ్ళు ఎదుటే కనిపిస్తోందన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పనులు వాయు వేగంతో జరుగుతున్నాయని తెలిపారు. కొత్తగా రాష్ట్రంలో 2 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నాడ్స్, ఎంఎస్ఎంఈలను నెలకొల్పామని జగన్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్