ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

54చూసినవారు
ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్ద‌రు మాత్రమే నామినేషన్లు దాఖ‌లు చేయ‌డంతో ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.

సంబంధిత పోస్ట్