అలా జరిగితే శానమండలిలో కాంగ్రెస్ పార్టీదే మెజార్టీ!

78చూసినవారు
అలా జరిగితే శానమండలిలో కాంగ్రెస్ పార్టీదే మెజార్టీ!
గవర్నర్ కోటాలో మరో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. అయితే.. ఈ రెండు కూడా కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉంది. అప్పుడు కాంగ్రెస్ బలం 14కు చేరుతుంది. మరో ఐదారుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరితే మండలిలో మెజార్టీ దక్కనుంది. ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన అలుగుబెల్లి నర్సిరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా ఉండే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్