డీబీటీ పథకాలకు నిధుల విడుదల

46814చూసినవారు
డీబీటీ పథకాలకు నిధుల విడుదల
ఏపీలో డీబీటీ పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జగనన్న విద్యాదీవెన కింద రూ.502 కోట్లు, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరాకు రూ.1480 కోట్లు రిలీజ్ చేసింది. రెండు, మూడు రోజుల తర్వాత మిగతా డీబీటీ పథకాల నిధుల విడుదల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్