వైసీపీ ఆఫీసుల‌కు నోటీసుల‌పై తీర్పు రిజ‌ర్వ్

55చూసినవారు
వైసీపీ ఆఫీసుల‌కు నోటీసుల‌పై తీర్పు రిజ‌ర్వ్
AP: రాష్ట్రంలోని 16 వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపారు. కాగా YCP ఆఫీసులను అనుమతుల్లేకుండా కడుతున్నారని, ఎందుకు కూల్చకూడదో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్